ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

 ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మణిపురి సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, 34 మందికి గాయాలయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top