ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు | Adimulapu Suresh Fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు

Jul 11 2018 1:46 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దేశంలోనే అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆన్‌లైన్‌ సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement