నీలగిరి కొండల్లో ఘోర ప్రమాదం
విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగుతున్న స్నేహితుల ఊటీ టూర్ విషాదంగా ముగిసింది. నీలగిరి కొండల్లో జరిగిన కారు ప్రమాదంలోఅయిదురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తూత్తుకుడికి చెందిన జూడ్ చెన్నైలో షిప్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి జూడ్ తన కారులో ఊటీ టూర్కి వెళ్లారు. అయితే, వారంతా రెండు రోజుల క్రితమే చెన్నైకి చేరుకోవాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు