వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan meet MP Mithun Reddy and MLA Chevireddy Bhasker Reddy and extend solidarity to them | Sakshi
Sakshi News home page

Jan 21 2016 12:53 PM | Updated on Mar 21 2024 10:47 AM

టీడీపీ ప్రభుత్వం అక్రమల కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత మధుసూదన్ రెడ్డిలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement