ప్రత్యేక హోదా కోసం.. ఆత్మహత్యాయత్నం | youth suicide attempts at congress party meeting in tirupathi.. | Sakshi
Sakshi News home page

Aug 8 2015 6:17 PM | Updated on Mar 21 2024 9:02 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రారంభమైన పోరుసభలో కలకలం రేగింది. వేదికకు దూరంగా కోటి అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోటి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement