ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రారంభమైన పోరుసభలో కలకలం రేగింది. వేదికకు దూరంగా కోటి అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోటి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Aug 8 2015 6:17 PM | Updated on Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement