'ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర' | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర'

Published Wed, Jan 6 2016 8:00 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు విధానాలు ఆర్టీసీని దివాలా తీసేలా ఉన్నాయని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement