'ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర' | Ravindra Nath Reddy Takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jan 6 2016 8:00 AM | Updated on Mar 20 2024 1:44 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు విధానాలు ఆర్టీసీని దివాలా తీసేలా ఉన్నాయని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement