రిక్షాలో వచ్చిన సీఈవో.. సీఎం విస్మయం! | Paytm CEO visits Akhilesh Yadav on a rickshaw | Sakshi
Sakshi News home page

Oct 29 2016 11:41 AM | Updated on Mar 22 2024 11:05 AM

ట్రాఫిక్‌ విషయంలో దేశంలో ఏ నగరానికీ పెద్దగా మినహాయింపు లేదు. ఇక లక్నో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నిత్యకృత్యంగా భారీ ట్రాఫిక్‌ జామ్‌లు చోటుచేసుకుంటూనే ఉంటాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను కలిసేందుకు బయలుదేరిన పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కూడా ఇలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక ముందుకు కదిలే గత్యంతరం లేకపోవడంతో.. ఓ రిక్షాకార్మికుడు ఆపద్బాంధవుడిలా ఆయనను ఆదుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement