మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత | Nedurumalli Janardhana Reddy Passes Away | Sakshi
Sakshi News home page

May 9 2014 10:22 AM | Updated on Mar 21 2024 6:37 PM

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన... ఈరోజు ఉదయం అయిదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నేదురుమల్లి భౌతికకాయాన్ని సోమాజిగూడలోని ఆయన స్వగృహానికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement