ముదిరిన సంక్షోభం; కుమారుడికి షోకాజ్‌ నోటీసు | mulayam singh yadav issues showcase notice to akhilesh yadav | Sakshi
Sakshi News home page

Dec 30 2016 7:20 PM | Updated on Mar 22 2024 11:05 AM

ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, సమీప బంధువు రాంగోపాల్‌ యాదవ్‌లకు ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ములాయంకు అఖిలేష్‌ కుమారుడన్న విషయం తెలిసిందే. ఇక రాంగోపాల్‌ ఆయనకు వరుసకు సోదరుడు అవుతారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement