పెళ్లిళ్లు, పుట్టిన రోజు సంబరాల కోసం సభను వాయిదా వేస్తారా అనిæపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. గురువారం శాసనసభ వాయిదాపడిన అనంతరం ఆయన మాట్లా డుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను నిర్వహిం చాలని ఎంతోకాలంగా పోరాడితే ఈ సమావేశాలు జరుగు తున్నాయని పేర్కొన్నారు.
Dec 23 2016 7:11 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement