జయేంద్ర సరస్వతికి అస్వస్థత. | Jayendra saraswati fell unconscious, being treated on ventilator | Sakshi
Sakshi News home page

Aug 30 2016 2:36 PM | Updated on Mar 22 2024 10:59 AM

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి హైబీపీతో బాధపడుతూ, స్పృహలేని పరిస్థితిలో ఉండగా ఆయన భక్తులు, అనుయాయులు ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement