ఎస్పీపై అటాక్‌ తోనే అలర్టయ్యాం | Sakshi
Sakshi News home page

ఎస్పీపై అటాక్‌ తోనే అలర్టయ్యాం

Published Sun, Jan 3 2016 5:22 PM

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పటిష్ఠ నిఘా ఉండటం వల్లే ఉగ్రవాదులు కీలక ప్రాంతంలోకి చొరబడలేకపోయారని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి అన్నారు.