ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు వాగులు పొంగిపొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తప్ప వాగు పొర్లి పొంగుతోంది. దీంతో మండలంలోని చింతగుప్ప, బోడనెల్లి, కుర్కడపాడు, కుర్నపల్లి, ఎర్రబోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా బత్తినిపల్లి వాగు పొంగిపొర్లడంతో ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినిపల్లి, బట్టిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అశ్వారావుపేట లో 11 సెం.మీ వర్షపాతం నమోద అయింది.
ఖమ్మంలో భారీ వర్షం
Published Sat, Jun 20 2015 10:02 AM
Advertisement
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement