కరువుపై చర్చకు వైఎస్‌ఆర్‌ సీపీ పట్టు | drought rocks andhra pradesh Assembly | Sakshi
Sakshi News home page

Mar 21 2017 10:00 AM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం శాసనసభలో పట్టుబట్టింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రైతుల ఆత్మహత్యలు, కరువు అంశంపై చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తూ, నినాదాలు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement