సమైక్యగర్జన అని ఎందుకు పెట్టలేదు: దాడి | dadi veerabhadra rao question to chandrababu naidu | Sakshi
Sakshi News home page

Dec 29 2013 2:57 PM | Updated on Mar 21 2024 7:52 PM

నేడు తిరుపతిలో జరిగే టీడీపీ ప్రజాగర్జనలో సమైక్య తీర్మణం చేస్తేనే చంద్రబాబును ప్రజలు విశ్వసిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. ప్రజాగర్జనకు సమైక్యగర్జన అని ఎందుకు పేరు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement