అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు | chandrababu satisfied with Andhra Pradesh budjet-2017 | Sakshi
Sakshi News home page

Mar 16 2017 7:20 AM | Updated on Mar 21 2024 5:16 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌(2017-18)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్‌ సమతూకంగా ఉందని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశామని, నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు ఇచ్చామని తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement