ఓ మంత్రి కారు డ్రైవర్ బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ నిండు ప్రాణం పోయేందుకు కారణమయ్యాడు. అతడి కారులో మద్యం సీసాలు కూడా లభించడంతో మద్యం తాగి అతడు వాహనం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తప్రదేశ్లోని ఓం ప్రకాశ్ సింగ్ అనే ఆయన సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
Jan 3 2017 10:41 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement