చలానా రాశాడన్న కారణంగా బీజేపీ ఎమ్మెల్యే భర్త ఓ పోలీసుపై దుర్భాషలాడుతూ.. దాడిచేశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటా జిల్లా మహవీర్ నగర్ పోలీస్ స్టేషనల్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్ హెచ్ఓ రామ్ బసైదా కథనం ప్రకారం.. బీజేపీ కార్యకర్త వెళ్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేసి, డాక్యుమెంట్లు లేని కారణంగా చలానా రాశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే చంద్రకాంత మేఘవాల్, భర్త నరేంద్ర మేఘవాల్ తో కలిసి అక్కడికి వెళ్లారు.
Feb 21 2017 11:15 AM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement