ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పారిశ్రామిక వేత్తలని, ఆ విషయం ఇప్పటికే నిరూపితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వాళ్ల ముందడుగుతో రాష్ట్రం త్వరలోనే మరిన్ని వెలుగులు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Oct 28 2016 4:43 PM | Updated on Mar 21 2024 5:16 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పారిశ్రామిక వేత్తలని, ఆ విషయం ఇప్పటికే నిరూపితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వాళ్ల ముందడుగుతో రాష్ట్రం త్వరలోనే మరిన్ని వెలుగులు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.