వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు | anantapur congress leaders joined in YSRCP | Sakshi
Sakshi News home page

May 23 2017 7:34 PM | Updated on Mar 21 2024 7:47 PM

ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నేతలు, సామాన్యులు అమితాసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement