'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే' | all-roads-leads-to-trs-party-says-harish-rao | Sakshi
Sakshi News home page

Oct 9 2014 3:54 PM | Updated on Mar 22 2024 11:31 AM

తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ యాత్రలు చేపట్టాయని మంత్రి తన్నీరు హరీష్రావు విమవర్శించారు. ప్రజల భరోసా లేని కాంగ్రెస్ పార్టీ పార్టీ భరోసా యాత్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని గుర్తు చేశారు. తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే అని హరీష్రావు వ్యాఖ్యానించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement