రాజధాని కోసం సమీకరించిన 34 వేల ఎకరాల్లో 10,964.87 ఎకరాలను తిరిగి రైతులకు ప్లాట్లుగా ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్డీఏ లెక్కతేల్చింది. ఇలా ఇచ్చే ప్లాట్ల భూమిలో 7,244 ఎకరాలు మెట్ట ప్రాంతంలో ఉండగా 3,720 ఎకరాలు జరీబు ప్రాంతంలో ఉంది
Jul 13 2016 6:20 AM | Updated on Mar 22 2024 10:59 AM
రాజధాని కోసం సమీకరించిన 34 వేల ఎకరాల్లో 10,964.87 ఎకరాలను తిరిగి రైతులకు ప్లాట్లుగా ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్డీఏ లెక్కతేల్చింది. ఇలా ఇచ్చే ప్లాట్ల భూమిలో 7,244 ఎకరాలు మెట్ట ప్రాంతంలో ఉండగా 3,720 ఎకరాలు జరీబు ప్రాంతంలో ఉంది