ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుంచి నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు.
May 21 2015 2:09 PM | Updated on Aug 25 2018 5:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement