ఐసిస్‌లో చేరిన 17 మంది కేరళ యువత? | 17 Kerala youths suspected to have joined ISIS | Sakshi
Sakshi News home page

Jul 10 2016 7:06 AM | Updated on Mar 21 2024 8:52 PM

కేరళకు చెందిన 17 మంది యువతీ యువకులు తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని వార్తలు రావడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం దర్యాప్తునకు ఆదేశించింది. ఉన్నత చదువుల కోసం పశ్చిమాసియా దేశాలకు వెళ్లిన వారి జాడ నెల నుంచి తెలియడంలేదని కుటుంబ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగుచూసింది. తప్పిపోయిన వారిలో 8 నెలల గర్భిణి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement