
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయ
పండ్లు, నిత్యావసరాలు మొదలుకొని బంగారం వరకు వినియోగదారులు మోసపోతున్నారు. నిత్యం తాగే పాలు సైతం కల్తీ జరుగుతున్నాయి. నాసిరకం ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్, తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుండాలి. వినియోగదారుల పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. భువనగిరిలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటు చేయాలి. –కొడారి వెంకటేశ్,
వినియోగదారుల సంఘం ప్రతినిధి
●