
ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కుచెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు
అంచనా వేశారు.
– మరిన్ని ఫొటోలు 8లోu

ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!

ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!

ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!

ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!