అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు.. | - | Sakshi
Sakshi News home page

అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు..

May 23 2025 3:15 PM | Updated on May 23 2025 3:15 PM

అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు..

అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు..

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్‌ రైల్వేస్టేషన్‌ను గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మతోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

హాజరయ్యారు.

– ఖిలా వరంగల్‌

కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ

మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

వరంగల్‌ రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

– వివరాలు 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement