● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా.. | - | Sakshi
Sakshi News home page

● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..

Dec 13 2025 11:01 AM | Updated on Dec 13 2025 11:01 AM

● తల్

● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..

● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..

చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి తల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా, తనయుడు వార్డు సభ్యుడి గా పోటీ చేస్తున్నారు.మండలంలోని గొల్లగూడ సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళగా రిజర్వ్‌ అయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థిగా పసూలాది లక్ష్మి పోటీలో ఉండగా అదే పంచాయతీలో 7వ వార్డు సభ్యుడిగా ఆమె కు మారుడు పి.మన్‌మోహన్‌ పోటీ పడుతున్నారు. స్పరంచ్‌గా తల్లికి, వార్డు సభ్యుడి గా తనకు అవకాశం కల్పించాలని తన వార్డులో కొడు కు ప్రచారం చేస్తున్నాడు. సర్పంచ్‌గా గెలిస్తే తల్లికి మద్దతుగా ఉండాలన్న ఆలోచనతో పోటీకి దిగారు.

సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మి

వార్డు అభ్యర్థి

మన్‌మోహన్‌

● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా.. 1
1/1

● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement