సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

Jun 18 2025 7:33 AM | Updated on Jun 18 2025 7:33 AM

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

యాలాల: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పగిడియాల ఉన్నత పాఠశాల జీహెచ్‌ఎం క్రిష్ణయ్య అన్నారు. మంగళవారం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిట్ల శ్రీనివాస్‌ తన కుమారుడు పిట్ల ప్రణయ్‌కుమార్‌ను ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎం మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పిట్ల శ్రీనివాస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement