హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Mar 17 2025 9:30 AM | Updated on Mar 17 2025 9:30 AM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

మైలార్‌దేవ్‌పల్లి: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందని బీఆర్‌ఎస్‌ యువజన విభాగం డివిజన్‌ అధ్యక్షుడు అక్కెం రాఘవేందర్‌యాదవ్‌ అన్నారు. శివాజీ చౌక్‌ సర్కిల్‌ వద్ద ఆదివారం కేటీఆర్‌, జగదీశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్న కూడా అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడం సిగ్గుచేటన్నారు. సచివాలయం ప్రాంగణంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement