తీర ప్రాంతం.. అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తీర ప్రాంతం.. అప్రమత్తం

Oct 29 2025 7:35 AM | Updated on Oct 29 2025 7:35 AM

తీర ప్రాంతం.. అప్రమత్తం

తీర ప్రాంతం.. అప్రమత్తం

కోట : మండలంలోని తీరప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీనివాససత్రంలో అధికారులు పర్యటించారు. మత్య్సకారులకు తగు జాగ్రత్తలు చెప్పారు. ముంపు ముప్పు ఉన్న పుచ్చలపల్లి, దైవాలదిబ్బ, దొరువుకట్ట, అల్లంపాడును క్షేత్రస్థాయిలో పరిశీలించి స్వర్ణముఖిలో వరద ప్రవాహం పరిశీలించారు. ఈ మేరకు కోటలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గూడలి వద్ద స్వర్ణముఖినది బ్రిడ్జిపై వరదనీరు ప్రవహించే అవకాశాలు ఉండడంతో అక్కడ పోలీసు కాపలా పెట్టారు. దీంతో విద్యానగర్‌ నుంచి కొత్తపాళెం వరకు రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement