● ఆలయ ‘గ్రహణం’ | - | Sakshi
Sakshi News home page

● ఆలయ ‘గ్రహణం’

Sep 8 2025 4:40 AM | Updated on Sep 8 2025 4:40 AM

● ఆలయ

● ఆలయ ‘గ్రహణం’

కాణిపాకం, పెంచలకోన ఆలయాల తలుపులు మూసివేస్తున్న అధికారులు

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. రాత్రి 9.57 నుంచి గ్రహణ సమయం మొదలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేశారు. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతి, కాణిపాకం, పెంచలకోన, బోయకొండ, మొగిలిలో సంప్రదాయబద్ధంగా మహద్వారాలు మూతపడ్డాయి. అయితే రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదిదంపతులకు శాంతి అభిషేకం నిర్వహించారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. సంప్రోక్షణ, పుణ్యాహవచనం తర్వాత భక్తులను యథావిధిగా దర్శనానికి అనుమతించారు. – తిరుమల/శ్రీకాళహస్తి/కాణిపాకం

● ఆలయ ‘గ్రహణం’1
1/4

● ఆలయ ‘గ్రహణం’

● ఆలయ ‘గ్రహణం’2
2/4

● ఆలయ ‘గ్రహణం’

● ఆలయ ‘గ్రహణం’3
3/4

● ఆలయ ‘గ్రహణం’

● ఆలయ ‘గ్రహణం’4
4/4

● ఆలయ ‘గ్రహణం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement