జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

Mar 22 2025 12:27 AM | Updated on Mar 22 2025 12:28 AM

తిరుపతి క్రైమ్‌: తిరుపతి జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్పీ జే. వెంకట్రావు, ఆర్‌.వినోద్‌కుమార్‌(సైబర్‌ క్రైమ్‌ సీఐ), ఎల్‌.మునిరత్నంరెడ్డి(ఏఎస్‌ఐ వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌), పీ.శివకుమార్‌రెడ్డి(ఏఎస్‌ఐ తడ పీఎస్‌), భక్తవత్సలంరాజు(ఏఎస్‌ఐ పిచ్చాటూరు పీఎస్‌), డీ.ఏడుకొండలు(ఏఆర్‌హెచ్‌సీ 3754), ఐ.బ్రహ్మనాయక్‌(ఏఆర్‌హెచ్‌ 3872), జీ.రమేష్‌బాబు(ఏఆర్‌హెచ్‌సీ 1263), జీ.ప్రసన్నాంజనేయలు(ఏఆర్‌హెచ్‌సీ 1338), డీ.మల్లికార్జునరావు(వీఆర్‌హెచ్‌సీ 3386), ఈ.నిర్మల(వెస్ట్‌ పీఎస్‌ హెచ్‌సీ 616)కు సేవా పథకాలు వచ్చాయి. అదేవిధంగా ఏఎస్‌ఐ 453 అలిపిరి పీఎస్‌ భాస్కర్‌కు ఉత్తమ సేవ పతకం లభించింది.

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 1
1/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 2
2/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 3
3/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 4
4/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 5
5/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 6
6/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 7
7/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 8
8/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 9
9/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు 10
10/10

జిల్లాలో 12 మందికి ఉగాది పురస్కారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement