Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | huge devotees rush tirumala tirupati devasthanam | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

May 27 2025 9:14 AM | Updated on May 27 2025 9:15 AM

huge devotees rush tirumala tirupati devasthanam

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. మంగళవారం  అర్ధరాత్రి వరకు  83,542 మంది స్వామివారిని దర్శించుకోగా 34,265  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24  కోట్లు సమర్పించారు.

టిక్కెట్లు లేని భక్తులకు 18  గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం  లభిస్తోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement