ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి, డమ్మీ హోంమంత్రి  రాష్ట్ర దౌర్భాగ్యం

Telangana: TPCC Chief Revanth Reddy Comments On CM KCR - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ట్వీట్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో సహా రాష్ట్రం నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యా లు జరుగుతున్నాయని, అధికార పార్టీ, తొత్తుపార్టీ నేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలైపోతు న్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఫాం హౌస్‌ సీఎం, డమ్మీ హోంమంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని ఆ ట్వీట్‌లో రేవంత్‌ అభిప్రాయపడ్డారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top