మరో 528 మందికి కరోనా  | Telangana Logs 528 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: మరో 528 మందికి కరోనా 

Jul 10 2022 1:48 AM | Updated on Jul 10 2022 3:15 PM

Telangana Logs 528 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 528 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 805,665 మందికి కరోనా సోకగా, వీరిలో 796,365 మంది కోలుకున్నారు. మరో 5,189 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,111 మంది మరణించారు.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 24,968 నిర్ధారణ పరీక్షలు చేయ­గా, 336 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement