అమెరికాలో నల్గొండ యువకుడు మృతి

Nalgonda Man Dies In RoadAaccident in USA - Sakshi

సాక్షి, నల్గొండ: అమెరికాలో నల్గొండ యువకుడు మృతిచెందాడు. అమెరికా ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్(28) దుర్మరణం చెందాడు. కాగా రెండేళ్ల క్రితం శేకర్‌ ఉద్యోగ నిమిత్తం శేఖర్‌ అమెరికా వెశ్లాడు.

చదవండి: ‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు'

కొడుకు మరణ వార్తను ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top