రైతును రాజు చేయడమే లక్ష్యం: హరీశ్‌రావు  | Minister Harish Rao Says Rs 50, 000 Crore Provided To Farmers Under Investment Assistance | Sakshi
Sakshi News home page

రైతును రాజు చేయడమే లక్ష్యం: హరీశ్‌రావు 

Jan 18 2022 2:54 AM | Updated on Jan 18 2022 2:54 AM

Minister Harish Rao Says Rs 50, 000 Crore Provided To Farmers Under Investment Assistance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలను సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.50 వేల కోట్లు అందజేశారని తెలిపారు.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా డీసీఎంఎస్‌ ౖచైర్మన్లు రైతులతో మమేకమై పని చేయాలని హరీశ్‌ సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement