దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి

Mar 3 2025 1:15 AM | Updated on Mar 3 2025 1:15 AM

భానుపురి (సూర్యాపేట) : ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీపాదరావు అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మాజీ శాసనసభ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ డీఎం శర్మ, డీపీఓ నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస నాయక్‌, ఎస్సీ అభివృద్ధి అధికారి లత తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement