270 కేంద్రాలు ప్రారంభించాం | - | Sakshi
Sakshi News home page

270 కేంద్రాలు ప్రారంభించాం

Oct 20 2025 9:30 AM | Updated on Oct 20 2025 9:30 AM

270 కేంద్రాలు ప్రారంభించాం

270 కేంద్రాలు ప్రారంభించాం

జిల్లాలో నేటి వరకు 270 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. 179 ఐకేపీ, 91 ఫ్యాక్స్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మిగతా కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 105 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉంది. ఆందుకు అనుగుణంగా 53 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచడం జరిగింది. కొనుగోలుకు ఇబ్బంది కలుగకుండా తేమ శాతం 17 ఉండేలా ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేస్తాం.

– ప్రవీణ్‌, డీఎం, సివిల్‌ సప్లయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement