సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌

Dec 15 2025 10:31 AM | Updated on Dec 15 2025 10:31 AM

సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌

సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌

సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): సర్పంచ్‌గా పోటీ చేస్తున్న తన భార్యకు ఓట్లు వేయకుండా కుట్ర చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నాయకుడు శంకర్‌నాయక్‌ సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి తండాలో ఆదివారం జరిగింది. పోలీసులు సముదాయించి కిందకు దించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. తండా అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయినప్పటికీ తనకు ఓట్లు వేయకుండా ప్రత్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచి కుట్ర చేశారని ఆరోపించారు. మనస్తాపంతో సెల్‌టవర్‌ ఎక్కానని చెప్పారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి దుషాని గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement