మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి

Jul 18 2025 1:29 PM | Updated on Jul 18 2025 1:29 PM

మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి

మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య

జహీరాబాద్‌ టౌన్‌: ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జీ సౌజన్య పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని అల్లీపూర్‌లో నిర్వహించిన ఐసీడీస్‌ ప్రాజెక్టు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు సామాజిక,చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ సిబ్బందికి చట్టాలపై అవగహన కల్గి ఉండటం అవసరమని చెప్పారు. డీడబ్ల్యూఓ లలిత కుమారి మాట్లాడుతూ..అంగన్‌వాడీ పిల్లల్లో పోషణలోపం ఉన్న వారిని గుర్తించి వారి బరువు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement