
అధికారులు పరిశీలించాలి
సాగు నీరు లేదు, వానలు పడక ఆరుతడి పంట మొక్కజొన్న సాగు చేసినం. వరి పెడితే బాయిల ఊట నీరు లేకపాయే. మక్క పెడితే కత్తెర పురుగు రావట్టే. ఏ మందులు కొట్టినా పురుగు పోతలేదు. వ్యవసాయ అధికారులు పంట చేన్లకు వచ్చి తెగుళ్లపై సూచనలు, సలహాలు ఇస్తే పాటిస్తం. ఇప్పటి వరకుఒక అధికారి కూడా రాలేదు. రైతులకు కావల్సిన యూరియాను షరతులు లేకుండా ఇయ్యాలి. – రాంగోపాల్రావు, రైతు, గాంధీనగర్
మీర్జాపూర్లో కత్తెర పురుగు తినేసిన రైతు రాములు మొక్కజొన్న చేను
●