రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

May 14 2026 10:47 AM | Updated on May 14 2026 10:47 AM

గరిష్టం/కనిష్టం 41.0 /29.0 గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026 ప్రశాంతంగా పాలిసెట్‌ భీమన్నకు మొక్కులు వాతావరణం

గరిష్టం/కనిష్టం
41.0 /29.0
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026

7

వేములవాడఅర్బన్‌: జిల్లాలోని ఏడు కేంద్రాల్లో బుధవారం పాలిసెట్‌ ప్రశాంతంగా జరిగింది. 2,125 మందికి 2,019 మంది హాజరైనట్లు జిల్లా కో–ఆర్డినేటర్‌ ప్రభాకారచారి తెలిపారు.

వేములవాడ: భీమన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వేడిగాలులు వీస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement