రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Nov 28 2025 7:26 AM | Updated on Nov 28 2025 7:26 AM

రాజన్

రాజన్న సిరిసిల్ల

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 భీమన్న ఆలయంలో భక్తులు వాతావరణం డబుల్‌ రోడ్డు పనులు షురూ..

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

7

వేములవాడ: వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 10వేల మంది భక్తులు భీమన్నను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించారు.

ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.

వేములవాడ: పట్టణంలోని తెలంగాణచౌక్‌ నుంచి పాపన్నచౌక్‌ వరకు ఉన్న మార్గంలో డబుల్‌రోడ్డు పనులు గురువారం ప్రారంభించారు.

రాజన్న సిరిసిల్ల1
1/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల2
2/3

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల3
3/3

రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement