
క్రీస్తు పునరుత్థానం..లోకానికి పర్వదినం
ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి పునరుత్థానం చెంది..లోకానికి తన మహిమను చాటిన ఈస్టర్ పర్వదినాన్ని జిల్లాలోని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలుచోట్ల క్రైస్తవ యువకులు రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాల్చుతూ క్రీస్తు ప్రతిమలతో ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహించారు. గతించిన తమ ఆత్మీయుల సమాధులను అలంకరించి వారిని స్మరించుకున్నారు.
ఒంగోలు కొండపై ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు
– 8లో

క్రీస్తు పునరుత్థానం..లోకానికి పర్వదినం