‘కంది’గింజంత లాభంలేదు | - | Sakshi
Sakshi News home page

‘కంది’గింజంత లాభంలేదు

Mar 16 2025 12:44 AM | Updated on Mar 16 2025 12:44 AM

‘కంది’గింజంత లాభంలేదు

‘కంది’గింజంత లాభంలేదు

కందిగింజంత లాభం కూడా ఈఏడాది లేదు. పెట్టిన పెట్టుబడి ఎక్కువైంది. కౌలు ధరలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటాయి. వాతావరణం సరిగాలేక ఈఏడాది దిగుబడి ఎకరాకు కేవలం 2–3 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. పెట్టుబడి ఎకరాకు రూ.20 వేలకు పైగా అయింది. గిట్టుబాటు ధర కూడా లేకపోవటంతో నష్టాలు వచ్చాయి. ప్రైవేటు వ్యక్తులు క్వింటాలు రూ.6700 కు మించి కొనటంలేదు. కొనుగోలు కేంద్రం క్వింటాలు రూ.7550 ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోగా గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదు.

– కోటేశ్వరరావు, రైతు, ఎన్‌ఎస్‌పీ అగ్రహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement