GVL Narasimha Rao Slams Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్‌ ఏంటి బాబు?

Nov 20 2022 1:46 PM | Updated on Nov 20 2022 3:20 PM

GVL Narasimha Rao Slams Chandrababu Naidu - Sakshi

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును శ్రీరాముడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను జీవీఎల్‌ ఖండించారు.

ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్‌ ఏంటి? అని నిలదీశారు.చంద్రబాబు ఆరాటం లోక కళ్యాణం కోసం కాదని, లోకేష్‌ కళ్యాణార్థం అని అందరికీ తెలుసని ఎంపీ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement