లోక్‌సభ ఎన్నికలు.. పలు పోలింగ్‌ కేంద్రాల్ని మహిళలే నిర్వహించేలా | Few Polling Stations Will Be Run Entirely By Women Says Ec | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికలు.. పలు పోలింగ్‌ కేంద్రాల్ని మహిళలే నిర్వహించేలా

Mar 5 2024 12:36 PM | Updated on Mar 5 2024 1:20 PM

Few Polling Stations Will Be Run Entirely By Women Says Ec - Sakshi

సాక్షి, కోల్‌కతా : ఉత్తర్‌ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా మహిళలతో కొన్ని  పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మహిళా భద్రతా సిబ్బందిని మోహరించడానికి మేము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

అదే విధంగా, కొన్ని పోలింగ్ కేంద్రాలు పూర్తిగా వికలాంగులే నిర్వహిస్తారని, తద్వారా ఇతరులకన్న వారు తక్కువగా కాదని నిరూపిస్తారని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement