భవన నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణానికి భూమిపూజ

May 9 2025 1:12 AM | Updated on May 9 2025 1:12 AM

భవన నిర్మాణానికి భూమిపూజ

భవన నిర్మాణానికి భూమిపూజ

గోదావరిఖనిటౌన్‌: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో రూ.10కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఉమేశ్‌ కుమార్‌ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జాస్తి రవికుమార్‌, ఓఎస్‌డీ టు వీసీ డాక్టర్‌ హరికాంత్‌, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్‌, చీఫ్‌ వార్డెన్‌ మనోహర్‌, ఇంజినీర్‌ ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్‌ రమాకాంత్‌, అధ్యాపకులు రమేశ్‌రెడ్డి, రవి, ప్రసాద్‌, అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement